ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రకటనతోనైనా దళిత నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి: Devathoti

ABN, First Publish Date - 2021-12-01T13:46:42+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయంటూ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ ప్రకటించడం ఏపీ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయంటూ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ ప్రకటించడం ఏపీ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. పార్లమెంటు ప్రకటనతోనైనా ఏపీ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు. దాడులకు గల కారణాలను విశ్లేషించి, బాధితులకు న్యాయం చేయాలని దేవతోటి నాగరాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-01T13:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising