ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ మీటర్ల పేరుతో మోసం

ABN, First Publish Date - 2021-09-12T00:28:05+05:30

రాష్ట్రంలో రైతు పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు పేరుతో రైతులను జగన్ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో రైతు పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు పేరుతో రైతులను జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు.  రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకు కరెంట్ బిల్లుల షాక్ తగులనుందని మంత్రి ఆలపాటి అన్నారు. ఎస్సీ కుటుంబాలపై  విద్యుత్ బిల్లుల భారం పడనుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ మీటర్ల విధానాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తే మన ప్రభుత్వం మాత్రం మద్దతు పలకడం దుర్మార్గమని ఆలపాటి రాజా ఆరోపించారు. 

Updated Date - 2021-09-12T00:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising