ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వరి పంట వద్దు... గంజాయి పంట వేయిస్తారా?’

ABN, First Publish Date - 2021-12-07T21:35:22+05:30

ఏపీలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. జగన్‌రెడ్డి విధానాల వల్ల వ్యవసాయరంగం కుదేలయ్యిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. జగన్‌రెడ్డి విధానాల వల్ల వ్యవసాయరంగం కుదేలయ్యిందన్నారు.  వ్యవసాయశాఖ మంత్రికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని ఆయన విమర్శించారు. ఏపీలో వరి పంట వేయొద్దంటున్న మంత్రి కన్నబాబు రైతులతో గంజాయి పంట వేయిస్తారా? అని ప్రశ్నించారు. రైతు ప్రయోజనాల కోసం కేంద్రంతో జగన్ పోరాడాలన్నారు. 



Updated Date - 2021-12-07T21:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising