ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆయన’ ఎందుకు అభినందనలు చెప్పలేదు?: వర్ల

ABN, First Publish Date - 2021-07-08T09:08:51+05:30

‘‘మిజోరం గవర్నర్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబుకు అందరూ అభినందనలు చెప్పినా ఒకరు మాత్రం చెప్పలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మిజోరం గవర్నర్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబుకు అందరూ అభినందనలు చెప్పినా ఒకరు మాత్రం చెప్పలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది?’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ‘‘అందరి కంటే ముందు అభినందనలు చెప్పాల్సిన ఆయన ఇంతవరకూ చెప్పలేదు. గతంలో విశాఖలో వారి మాతృశ్రీకి జరిగిన పరాభవానికి హరిబాబు కారణమనేనా!’’ అని వర్ల సందేహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-08T09:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising