ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: పీతల సుజాత

ABN, First Publish Date - 2021-12-16T01:42:53+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి పీతల సుజాత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి పీతల సుజాత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీతల సుజాత కోరారు.


కాగా జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది. 


Updated Date - 2021-12-16T01:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising