ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలను క్రిమినలైజ్ చేశారు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-12-05T02:04:22+05:30

రాష్ట్రంలో రాజకీయాలను క్రిమినలైజ్ చేశారని టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో రాజకీయాలను క్రిమినలైజ్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల వ్యవస్థ ప్రహసనంలా మారిపోయిందన్నారు. గతంలో ఎన్నడూ చూడని పోకడను ఎన్నికల్లో చూస్తున్నామన్నారు. టీడీపీ అభ్యర్ధులు పోటీలో ఉండకుండా చేసేందుకు అన్నిరకాల కుట్రలూ చేశారని ఆయన ఆరోపించారు. గతంలో గెలిచిన తర్వాత క్యాంపులు పెట్టి కాపాడితే..ఇప్పుడు నామినేషన్లకు కూడా క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-12-05T02:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising