ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించిన టీడీపీ

ABN, First Publish Date - 2021-10-09T02:25:12+05:30

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను టీడీపీ నియమించింది. సాలూర్ ఇన్‌ఛార్జ్‌గా గుమ్మడి సంధ్యారాణి, మాడుగుల ఇన్‌ఛార్జ్‌గా పీవీజీ కుమార్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను టీడీపీ నియమించింది. సాలూర్ ఇన్‌ఛార్జ్‌గా గుమ్మడి సంధ్యారాణి, మాడుగుల ఇన్‌ఛార్జ్‌గా పీవీజీ కుమార్, పామర్రు ఇన్‌ఛార్జ్‌గా వర్ల కుమార్‌ రాజా, దర్శి ఇన్‌ఛార్జ్‌గా పి.రమేష్, భీమవరం ఇన్‌ఛార్జ్‌గా తోట సీతారామలక్ష్మి నియామించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా భీమినేని చిట్టిబాబును టీడీపీ అధిష్టానం నియామించింది.

Updated Date - 2021-10-09T02:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising