ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరేగా బిల్లులు పెండింగ్ వల్ల...: మాజీ మంత్రి

ABN, First Publish Date - 2021-09-30T21:40:33+05:30

నరేగా బిల్లులు పెండింగ్ వల్ల అప్పులు పాలు అయ్యి 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి అమరానాధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నరేగా బిల్లులు పెండింగ్ వల్ల అప్పులు పాలు అయ్యి 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి అమరానాధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలోనే గ్రామాలు అభివృద్ది చేసిన వారికి బిల్లులు చెల్లింపులు జరపక పోతే రాష్ట్రంలో గ్రామాలను ఏమి అభివృద్ది చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిబంధనలు మేరకు చెల్లింపులు జరపాలని సూచించారు. లేదంటే కోర్టు దిక్కారణ చర్యలకు బాధ్యులు కావల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం కోర్టు ఆదేశాలతో వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-30T21:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising