ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్రాలు లాక్కుని దాడి చేయడం తగదు: టీడీపీ నేత

ABN, First Publish Date - 2021-11-05T21:42:17+05:30

కుప్పంలో ప్రశాంతంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత అమర్‌నాథరెడ్డి మండిపడ్డారు. వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పంలో ప్రశాంతంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత అమర్‌నాథరెడ్డి మండిపడ్డారు. వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తే... పత్రాలు లాక్కుని దాడియేచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం, తగిన గుణపాఠం చెబుతామని అమర్‌నాథ్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-11-05T21:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising