ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రూ.750 కోట్లను నెలరోజుల్లో సంక్షేమసంఘానికి జమ చేయాలి’

ABN, First Publish Date - 2021-07-27T23:54:40+05:30

‘రూ.750 కోట్లను నెలరోజుల్లో సంక్షేమసంఘానికి జమ చేయాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కార్మికుల సంక్షేమనిధి నుంచి 750 కోట్ల రూపాయలను దారి మళ్లించారని టీడీపీ నేత సయ్యద్‌రఫీ ఆరోపించారు. నిధులను దారి మళ్లించినందుకు మంత్రి జయరామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.750 కోట్లను నెలరోజుల్లో సంక్షేమసంఘానికి జమ చేయాలన్నారు. జగన్మోహన్‌రెడ్డి జమానాలో కార్మికులకు ఆకలిచావులే మిగిలాయన్నారు. ఉపాధిలేక 60 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కుటుంబానికి కూడా సీఎం రూపాయి సాయం చేయలేదన్నారు. మంత్రి జయరామ్‌కు అవినీతిపై ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-27T23:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising