ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్లు పడవని వలంటీర్లను తిప్పుతున్నారు: టీడీపీ

ABN, First Publish Date - 2021-04-11T09:21:51+05:30

తమ మొహాలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని గుర్తించిన వైసీపీ నేతలు ఓటర్ల వద్దకు వలంటీర్లను తిప్పుతున్నారని తెలుగుదేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తమ మొహాలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని గుర్తించిన వైసీపీ నేతలు ఓటర్ల వద్దకు వలంటీర్లను తిప్పుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. రాజకీయంగా తమ శక్తితో తాము ఓట్లు తెచ్చుకోవాల్సింది పోయి ఓట్లు రాకపోతే వలంటీర్ల ఉద్యోగాలు తీసివేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసే స్థితికి వైసీపీ నేతలు దిగజారారని టీడీపీ అనుబంధ రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. ఓటర్లకు వివిధ విషయాలపై అవగాహన కల్పించడం కోసం టీడీపీ ముద్రించిన కరపత్రాలపై ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదును మర్రెడ్డి తప్పుబట్టారు. 

Updated Date - 2021-04-11T09:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising