ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి గడపను తడతాం: షర్మిల

ABN, First Publish Date - 2021-10-19T22:19:47+05:30

తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ‘‘రాష్ట్రమంతా తిరుగుతాం, ప్రతి పల్లెకు పోతాం, ప్రతి గడపను తడతాం, ప్రజలతో మమేకం అవుతాం, ప్రజల కష్టాలను వారి నోటి నుంచి వింటాం,ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.’’ అని వ్యాఖ్యానించారు.రేపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-10-19T22:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising