ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూవివాదంలో చిక్కుకున్న మంత్రి తానేటి వనిత

ABN, First Publish Date - 2021-11-20T22:06:43+05:30

భూవివాదంలో మంత్రి తానేటి వనిత చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి వనిత, శివానంద మఠానికి మధ్య భూ వివాదం నెలకొంది. గతంలో 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి దాతలు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: భూవివాదంలో మంత్రి తానేటి వనిత చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి వనిత, శివానంద మఠానికి మధ్య భూ వివాదం నెలకొంది. గతంలో 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి దాతలు ఇచ్చారు. అదే భూమిలో వ్యాపార సముదాయానికి మంత్రి వనిత శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనను అడ్డుకోబోయిన బీజేపీ, అర్ఎస్ఎస్ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడారు. 2014లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశానని ఆమె చెప్పారు. 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్న వారెవరకి దగ్గర డా క్యుమెంట్స్ లేవన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ చేస్తున్నారని ఆమె అన్నారు. 

Updated Date - 2021-11-20T22:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising