ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్విమ్స్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. పేషెంట్ మృతి

ABN, First Publish Date - 2021-06-13T17:41:55+05:30

స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పేషెండ్ మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పేషెండ్ మృతి చెందాడు. వినోద్ కుమార్ అనే యువకుడికి పెట్టిన ఆక్సిజన్ మాస్కు ఊడిపోయినా సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో అతను మృతి చెందాడు. స్విమ్స్‌కు తీసుకురాక ముందు మదనపల్లిలో ఆనందబాబు ప్రైవేటు వైద్యశాలలో దోచుకున్నారని వినోద్ తండ్రి వాపోయారు. డాక్టర్ ఆనందబాబు, ఆయన సహాయకుడు సూది మందు వేయాలని మూడున్నర లక్షలు తీసుకున్నారని, అయినా సీరియస్ అవటంతో స్విమ్స్‌కు తీసుకువచ్చామని, ఇక్కడ కోలుకున్నాడని, అయినా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని వినోద్ తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.

Updated Date - 2021-06-13T17:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising