ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొప్పరాజు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు: సురేష్

ABN, First Publish Date - 2021-03-21T21:01:42+05:30

వీఆర్వోలకి 50 శాతం ప్రమోషన్స్‌లో కేటాయించాలని వీఆర్వో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వీఆర్వోలకి 50శాతం ప్రమోషన్స్‌లో కేటాయించాలని వీఆర్వో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్వోల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు 54 శాతం మంది ఉన్నారన్నారు. అందుకే 50 శాతానికి తాము అంగీకరించామని చెప్పారు. ఏడేళ్ల నుంచి తాము ప్రమోషన్స్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రమోషన్స్ అడ్డుకున్న ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇప్పుడు మద్దతు తెలుపుతుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పదోన్నతి కోసం బొప్పరాజుతో ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. వీఆర్వోలు ఎదురుకుంటున్న పలు సమస్యలపై తాము చర్చించామని వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సంఘాన్ని చీల్చాలని చూడడం సరికాదని సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-21T21:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising