ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిమూలపు కేసు 21కి వాయిదా

ABN, First Publish Date - 2021-09-17T09:28:52+05:30

ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆయన భార్య, ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారిణి విజయలక్ష్మికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆయన భార్య, ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారిణి విజయలక్ష్మికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాఽథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆదిమూలపు దంపతుల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ బాత్ర వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను కోర్టు ఈనెల 21కి వాయిదా చేసింది. 

Updated Date - 2021-09-17T09:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising