ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2021-12-27T02:24:20+05:30

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌, వినీత్‌ సరన్‌ ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌, వినీత్‌ సరన్‌ ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వదించారు. శ్రీవారి లడ్డూప్రసాదాలను, కాఫీ టేబుల్‌ బుక్‌ను  టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు. అలాగే ప్రముఖ సినీనటి  శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాహ్నవి కపూర్‌, రాజస్థాన్‌ మంత్రి శకుంతల రావత్‌ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-12-27T02:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising