ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం చెల్లింపుల్లో వివక్ష తగదు: సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2021-07-08T07:59:07+05:30

భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకే భూసేకరణ నోటిఫికేషన్‌లో ఉన్న అందరికీ ఒకే రకంగా పరిహారం చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకే భూసేకరణ నోటిఫికేషన్‌లో ఉన్న అందరికీ ఒకే రకంగా పరిహారం చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో తెలుగు గంగా ప్రాజెక్టులో భాగంగా ‘సోమశిల-కండలేరు’లో 1990ల్లో సేకరించిన భూముల్లో ఉన్న దానిమ్మ చెట్లకుగాను నిర్వాసితులకు వేర్వేరు మొత్తాల్లో పరిహారం చెల్లించడాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చాయి. జస్టిస్‌ ఏ ఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి... పిటిషనర్లకు సానుకూలంగా తీర్పును వెలువరించింది.  

Updated Date - 2021-07-08T07:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising