ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మదనపల్లెకు సుప్రీం సీజే

ABN, First Publish Date - 2021-04-17T11:50:19+05:30

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం చిత్తూరు జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం చిత్తూరు జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం మదనపల్లెకు ఆయన చేరుకుంటారని, రాత్రికి అక్కడే బస చేస్తారని తెలిపారు. ఆదివారం మదనపల్లె నుంచి బయల్దేరి బెంగళూరుకు వెళతారని తెలిపారు.

Updated Date - 2021-04-17T11:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising