ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్‌ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్‌ సరఫరా: పట్టాభి

ABN, First Publish Date - 2021-10-06T20:45:05+05:30

తాలిబన్‌ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్‌ సరఫరా అవుతోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తాలిబన్‌ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్‌ సరఫరా అవుతోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్‌తో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి సంబంధం ఉండడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. దీనిపై రాష్ట్ర పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం సరికాదన్నారు. వైసీపీ నేతలు ఏపీని గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని హెచ్చరించారు. ఆధారాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని పట్టాభి తెలిపారు.

Updated Date - 2021-10-06T20:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising