ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: పద్మశ్రీ

ABN, First Publish Date - 2021-05-11T14:35:06+05:30

విజయవాడ: తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు 11 మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు 11 మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-05-11T14:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising