ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం: సుంకర పద్మశ్రీ

ABN, First Publish Date - 2021-11-08T19:25:29+05:30

అనంతపురంలో ఎస్‌ఎస్‌బి‌యన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్ధులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అనంతపురంలో ఎస్‌ఎస్‌బి‌యన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్ధులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై మహిళా కాంగ్రెస్ నేత  సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణమన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బుగ్గిపాలైపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ కళాశాల ఫ్రైవేటీకరణ ఆపాలని నిరసన తెలపడం తప్పా? అని ఆమె ప్రశ్నించారు. ఏపీలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. 

Updated Date - 2021-11-08T19:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising