ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో సీబీఐని కలిసిన సునీత..

ABN, First Publish Date - 2021-09-03T09:35:23+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో కొనసాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప క్రైం, సెప్టెంబరు 2: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో కొనసాగిస్తున్నారు. గురువారం సుంకేశుల గ్రామానికి చెందిన ఉమాశంకర్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించినట్లు తెలిసింది. ఈయనను గతంలోనూ సీబీఐ అధికారులు విచారించారు. కాగా, సీబీఐ అధికారులను గురువారం వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి కలిశారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-09-03T09:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising