ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీని క్రిస్టియన్ రాజ్యంగా మార్చేందుకు కుట్ర: సునీల్ దియోధర్

ABN, First Publish Date - 2021-11-29T23:06:56+05:30

హిందూ దేవాలయాలు, హైందవ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని హిందూ మత పెద్దలు తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: హిందూ దేవాలయాలు, హైందవ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని హిందూ మత పెద్దలు తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను క్రిస్టియన్ రాజ్యంగా మార్చేందుకు కుట్ర జరుగుతుందని బీజేపీ నేత సునీల్ దియోధర్ ఆరోపించారు. సీఎం జగన్‌ది క్రిస్టియన్ ఫ్యామిలి కావడంతో మత మార్పిడిల కోసం నిధులు మళ్లిస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-11-29T23:06:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising