ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ పీతల సుజాత

ABN, First Publish Date - 2021-06-13T01:49:56+05:30

ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం లాండ్, సాండ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం లాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియాతో వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. అది చాలదన్నట్టు ఇప్పుడు అస్తి పన్ను పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనా వలన ఇప్పటికే  కుదేలయిన మద్య తరగతి వాళ్ళకు ఇప్పుడు పెంచిన ఆస్తి పన్ను ఇంకా భారంగా మారుతుందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సృష్టించడం చేతకాక ప్రజలని దోచుకుంటున్నారని పీతల సుజాత దుయ్యబట్టారు.

Updated Date - 2021-06-13T01:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising