ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య రామమందిర నిర్మాణానికి సుజనా కుటుంబం భారీ విరాళం

ABN, First Publish Date - 2021-01-25T01:05:43+05:30

అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎంపీ సుజనా చౌదరి కుటుంబం తరపున రూ.2.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి యలమంచిలి జనార్థనరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎంపీ సుజనా చౌదరి కుటుంబం తరపున రూ.2.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి యలమంచిలి జనార్థనరావు పేరు మీద రూ. 2 కోట్ల 2 లక్షల 32 వేలు సుజనాచౌదరి ఇచ్చారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5 లక్షల విరాళం, సీసీఎల్‌ గ్రూప్ రూ.6 కోట్ల 39 లక్షల విరాళం, సిద్ధార్థ అకాడమీ తరపున రూ.15 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం రూ.10, రూ.100, రూ.1000 కూపన్లను ముద్రించారు. రూ.2 వేలు, ఆ పైన ఇచ్చే విరాళాలకు రశీదు ఇస్తున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిధుల సమీకరణ చేస్తామని విశ్వహిందూ పరిషత్‌ నేతలు ప్రకటించారు. 

Updated Date - 2021-01-25T01:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising