ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-06T09:32:20+05:30

అప్పులబాధతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన బొమ్మనబోయిన ఆవులయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దారవీడు(మార్కాపురం)/తాడికొండ, మార్చి 5: అప్పులబాధతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన బొమ్మనబోయిన ఆవులయ్య (36) తన ఎకరన్నర పొలంలో మూడేళ్లలో ఆరు బోర్లు వేయించాడు. ఈ క్రమంలో రూ.15లక్షల వరకు అప్పులపాలై గురువారం రాత్రి పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసు కున్నాడు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన కౌలురైతు ముద్రబోయిన నాగరాజు(30) రుణదాతల ఒత్తిడితో మనస్తాపానికి గురై ఫిబ్రవరి 28న గడ్డిమందు తాగాడు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

Updated Date - 2021-03-06T09:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising