ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీ కూతుళ్ళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-13T19:49:12+05:30

జిల్లాలోని పెదకూరపాడు మండలంలో ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. మండలంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని పెదకూరపాడు మండలంలో ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. మండలంలోని ముస్సాపుర గ్రామంలో తల్లీకూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి నాగవర్దిని (40), కూతురు దివ్యశ్రీ (20) గత రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను అమరావతి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-04-13T19:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising