ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టికెట్‌ రాలేదటికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-03-05T09:41:55+05:30

వైసీపీ తరఫున పోటీచేసేందుకు పార్టీ అధిష్ఠానం బీఫాం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఒక నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, మార్చి 4: వైసీపీ తరఫున పోటీచేసేందుకు పార్టీ అధిష్ఠానం బీఫాం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఒక నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పాపిరెడ్డి సుబ్బారెడ్డి 2వ వార్డులో వైసీపీ తరఫున నామినేషన్‌ వేశారు. అయితే పార్టీ బీఫాం మరో వ్యక్తికి ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బారెడ్డి గురువారం పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. స్థానికులు అతడిని జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఆయనను పరామర్శించి, భవిష్యత్‌లో అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-03-05T09:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising