ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చక్కెర ఫ్యాక్టరీలకు పీఐల కొనసాగింపు

ABN, First Publish Date - 2021-03-05T09:17:33+05:30

రాష్ట్రంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలకు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిలను మరో 6నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలకు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిలను మరో 6నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జనవరి 1నుంచి జూన్‌ 30వరకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని పరిశ్రమలశాఖ పేర్కొంది. విశాఖ జిల్లా గోవాడలోని చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీకి విశాఖ కలెక్టర్‌, ఏటికొప్పాక, భీమసింగి, పాయకరావుపేట, తుమ్మపాల, చిత్తూరు, కొవూరు(నెలూరు) చక్కెర ఫ్యాక్టరీలకు ఆయా జిల్లాల రైతుభరోసా జేసీలు పర్సన్‌ ఇన్‌చార్జిలుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-05T09:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising