ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి హుండీలో చోరీ.. అదుపులో ముగ్గురు

ABN, First Publish Date - 2021-03-24T09:16:18+05:30

శ్రీవారి హుండీలో చోరీ.. అదుపులో ముగ్గురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీలో చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం వీరిలో ఒకరు హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించి ముందున్న భక్తులు వేసిన నగదును హుండీలో పడకముందే పట్టుకుని మరో యువకుడికి అందజేశాడు. వన్‌టౌన్‌ బీట్‌ పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బంది ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వచ్చిన మరో వ్యక్తిని కూడా ఆలయం వెలుపల పట్టుకున్నారు. 

Updated Date - 2021-03-24T09:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising