ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్లా మృతి

ABN, First Publish Date - 2021-05-06T09:02:22+05:30

కాపునాడు వ్యవస్థాపకుడు, ఆ సామాజికవర్గానికి పెద్ద అయిన పిళ్లా వెంకటేశ్వరరావు కరోనాతో మృతిచెందారు. విజయవాడకు చెందిన ఆయన కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మే 5(ఆంధ్రజ్యోతి): కాపునాడు వ్యవస్థాపకుడు, ఆ సామాజికవర్గానికి పెద్ద అయిన పిళ్లా వెంకటేశ్వరరావు కరోనాతో మృతిచెందారు. విజయవాడకు చెందిన ఆయన కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి పిళ్లా ఒక ప్రతినిధిలా వ్యవహరించారు. పిళ్లా వెంకటేశ్వరరావు మరణంపట్ల సీఎం జగన్మోహన్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కాపుల గళాన్ని అనుక్షణం ఆయన ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేవారిని చంద్రబాబు గుర్తుచేశారు. వెంకటేశ్వరరావు మృతికి అఖిల భారత కాపు సమాఖ్య ప్రతినిధులు దాసరి రాజామాస్టారు, యర్రగోవు నాగేశ్వరరావు, డేగల ప్రభాకర్‌, గలాబా సాంబశివరావు, మేకబాబూరావు, కస్తూరి వెంకటరమణ, శివరామ్‌, ఎద్దల రమేష్‌, అంచుల శ్రీను, శిఖా వాసు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-06T09:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising