ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణాబోర్డుకు రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య లేఖ

ABN, First Publish Date - 2021-09-01T01:10:28+05:30

కృష్ణాబోర్డుకు రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య మంగళవారం లేఖ రాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కృష్ణాబోర్డుకు రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య మంగళవారం లేఖ రాసింది.శ్రీశైలం ఎగువన తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు ఆపాలని  ఈ లేఖలో విన్నవించింది.కేఆర్ఎంబీ చైర్మన్‌కు సమాఖ్య మెయిల్ ద్వారా లేఖ పంపించింది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని ఈ లేఖలో ఫిర్యాదు చేసింది. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది.పాలమూరు, భక్తరామదాసు, తుమ్మిళ్ల, మిషన్ భగీరథకు అనుమతి లేదని సమాఖ్య తెలిపింది. కృష్ణాబోర్డు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య లేఖలో పేర్కొంది.

Updated Date - 2021-09-01T01:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising