ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి సేద్య విధానంపై కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌ నియామకం

ABN, First Publish Date - 2021-03-03T09:41:22+05:30

ప్రకృతి సేద్య విధానంపై కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌ నియామకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి సేద్య విధానంపై ముసాయిదా రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్ర రైతుసాధికార సంస్థ సీఈవోను మెంబర్‌ కన్వీనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖ మంత్రి చైర్మన్‌గా, ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా ముసాయిదా తయారీకి ప్రభుత్వం ఇటీవలే ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-03-03T09:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising