ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం

ABN, First Publish Date - 2021-04-21T13:15:36+05:30

తిరుమల: శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం జరగనుంది. ఇవాళ స్నపన తిరుమంజనం, బంగారువాకిలిలో శ్రీరామనవమి ఆస్థానం వేడుకను నిర్వహించనున్నారు. కాగా.. మంగళవారం తిరుమల శ్రీవారిని 23,636 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 29 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 11,212 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.  

Updated Date - 2021-04-21T13:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising