టీటీడీ అగరబత్తుల వ్యాపారం చేయడమేంటి?: శ్రీనివాసానంద సరస్వతి
ABN, First Publish Date - 2021-12-12T00:43:35+05:30
తిరుమల భద్రతను దెబ్బ తీసే విధంగా టీటీడీ వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. దండలను...
విశాఖ: తిరుమల భద్రతను దెబ్బ తీసే విధంగా టీటీడీ వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. దండలను ముట్టుకోకుండా నీటిలో కలపాలని భూమిలో కప్పివేయాలని శాస్త్రాలు చెబుతున్నా వాటితో అగరబత్తులు చేసి అమ్ముతామని టీటీడీ అంటోందని శ్రీనివాసానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు టీటీడీ అగరబత్తుల వ్యాపారం చేయడమేంటని ప్రశ్నించారు.
Updated Date - 2021-12-12T00:43:35+05:30 IST