ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించాల్సిందే..

ABN, First Publish Date - 2021-10-24T05:10:36+05:30

రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, వీటిని అతిక్రమిస్తూ చర్యలు తప్పవని ఎస్‌ఐ పి.పారినాయుడు హెచ్చరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శనివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు.

ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న ఎస్‌ఐ పారినాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు: రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, వీటిని అతిక్రమిస్తూ చర్యలు తప్పవని ఎస్‌ఐ పి.పారినాయుడు హెచ్చరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శనివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు మధ్య ఆటోలు ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతన్నాయన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెచ్‌సీలు రాజారావు, రాములు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-24T05:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising