ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రానున్న ఎన్నికలే లక్ష్యంగా పనిచేయండి

ABN, First Publish Date - 2021-10-23T05:15:16+05:30

రానున్న 2024 ఎన్ని కల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గం లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అప్పల రాజు తెలిపారు.

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కవిటి: రానున్న 2024 ఎన్ని కల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గం లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అప్పల రాజు తెలిపారు.శుక్రవారం కవి టిలో ఎంపీపీ  కడియాల పద్మ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త సాయిరాజ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పి.విజయ, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఇచ్ఛాపురం, కంచిలి ఏఎంసీ చైర్మన్లు చాట్ల సుజాత, ఎం.మంజు, చైర్మన్లు ఎన్‌.రామారావు, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, కె.ప్రకాష్‌, పి.నేతాజి, పి.శేఖర్‌ పాల్గొన్నారు. 


 



Updated Date - 2021-10-23T05:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising