ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ABN, First Publish Date - 2021-04-24T05:03:06+05:30

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సున్నావడ్డీ పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌, ఏప్రిల్‌ 23: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సున్నావడ్డీ పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మహిళాభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొండేల సుజాత, మండల ప్రత్యేకాధికారి మంచు కరుణాకరరావు, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, ఏపీఎంలు, సీఎఫ్‌లు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-04-24T05:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising