ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసును ఛేదిస్తాం : ఏఎస్పీ

ABN, First Publish Date - 2021-10-30T05:15:32+05:30

చోరీ కేసును ఛేదిస్తాం : ఏఎస్పీ

మాట్లాడుతున్న ఏఎస్పీ విఠలేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం: పురపాలక సంఘ పరిధి చక్రపాణివీధి మల్లెడి రామిరెడ్డి ఇంట్లో జరిగిన చోరీ కేసును త్వరలోనే ఛేదించి నిందితులను పట్టుకుంటామని ఏఎస్పీ విఠలేశ్వరరావు అన్నారు. శుక్రవారం చోరీ జరిగిన ప్రాం తాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా రామిరెడ్డి వద్ద పని చేస్తున్న సుమారు 20మంది వర్కర్లను విచారించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ... గురువారం వేకువ జామున రూ.16.57 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న కెమెరాలను పగలుగొ ట్టారని, దీనిబట్టి ఈ ఇంటి పరిసరాలు తెలిసినవారే ఈ చోరీకి పాల్పడినట్టు భావి స్తున్నామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటా మన్నారు. సీఐ ఎం.వినోద్‌బాబు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-10-30T05:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising