ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9న ‘సేవ్‌ ఇండియా’ ఆందోళనను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2021-08-02T04:43:31+05:30

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలిచ్చి ప్రజలపై పెనుభారం మోపుతోందని, దీనికి వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాప్తంగా ‘సేవ్‌ ఇండియా’ నినాదంతో చేపడుతున్న ఆందోళనలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రామ్మూర్తి నాయుడు కోరారు. ఆదివారం ప్రజా సంఘాల సదస్సు నిర్వహించారు.

మాట్లాడుతున్న రామ్మూర్తినాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం, ఆగస్టు  1: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలిచ్చి ప్రజలపై పెనుభారం మోపుతోందని, దీనికి వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాప్తంగా ‘సేవ్‌ ఇండియా’ నినాదంతో చేపడుతున్న ఆందోళనలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రామ్మూర్తి నాయుడు కోరారు. ఆదివారం ప్రజా సంఘాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు.  సమావేశంలో అనిల్‌కుమార్‌, సత్యారావు, శాంతి, సురేష్‌, పార్వతి తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-08-02T04:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising