ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోకలవలస సర్పంచ్‌ చిట్టినాయుడు మృతి

ABN, First Publish Date - 2021-05-06T05:04:55+05:30

తోకలవలస సర్పంచ్‌ బుడితి చిట్టి నాయుడు (35) బుధవారం కరోనాకు చికిత్స పొం దుతూ మృతిచెందినట్లు తహసీల్దార్‌ బి.సత్యం తెలిపారు.

చిట్టినాయుడు (ఫైల్‌ఫోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేగిడి:  తోకలవలస సర్పంచ్‌ బుడితి చిట్టి నాయుడు (35) బుధవారం కరోనాకు చికిత్స పొం దుతూ మృతిచెందినట్లు తహసీల్దార్‌ బి.సత్యం తెలిపారు. గత నెల 29న జ్వరం, ఇతర కరోనా లక్ష ణాలు కనిపించగా పంచాయతీ కార్యదర్శి రాకేష్‌ కొవిడ్‌ పరీక్షలు చేయించి ఆ మరుసటి రోజున రాగో లు జెమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ తుదిశ్వాస విడిచినట్లు తహసీల్దార్‌ తెలిపారు. చిట్టినాయుడు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. మృతుడికి భార్య ఉంది.  చిట్టినాయుడు మృతికి పలువురు సంతాపం తెలిపారు. 

 


 

Updated Date - 2021-05-06T05:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising