ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమయపాలన పాటించాలి

ABN, First Publish Date - 2021-04-13T05:11:02+05:30

ఉపాధ్యాయులుసమయ పాలన పాటించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిప్యూటి డీఈవో విజయకుమారి హెచ్చరించారు. రామయ్యవలస, మాకివలస ఎయిడెడ్‌ పాఠశాలలను సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు.

పనులను పరిశీలిస్తున్న డిప్యూటి డీఈవో విజయకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు, ఏప్రిల్‌ 12: ఉపాధ్యాయులుసమయ పాలన పాటించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిప్యూటి డీఈవో విజయకుమారి హెచ్చరించారు. రామయ్యవలస, మాకివలస ఎయిడెడ్‌ పాఠశాలలను సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు.  సైరిగాం పాఠశాల నాడు-నేడు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల రికార్డులు సరిగా నిర్వహించాలని సూచించారు. నాడు-నేడు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆమెతో పాటు ఎంఈవో బి.మాధవరావు, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.

 

Updated Date - 2021-04-13T05:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising