ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెప్ప బోల్తాపడి మత్స్యకారుడి మృతి

ABN, First Publish Date - 2021-06-15T05:17:33+05:30

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు తెప్ప బోల్తాపడడంతో దుర్మర ణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన అల్లివలసలో సోమవారం ఉదయం జరిగిం ది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




రణస్థలం: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు తెప్ప బోల్తాపడడంతో దుర్మర ణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన అల్లివలసలో సోమవారం ఉదయం జరిగిం ది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేకువజా మున చేపల వేటకు ఐదుగురు మత్స్యకారులు తెప్పపై బయలుదేరారు. కొద్దిసేప టికే తెప్ప బోల్తా పడడంతో బి.రాములు తలపై తీవ్రగాయంతో అక్కడే మృతిచెం దాడు. తోటి మత్స్యకారులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదచేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-06-15T05:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising