ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమారుడికి తలకొరివి పెట్టిన తల్లి

ABN, First Publish Date - 2021-04-19T04:53:39+05:30

కుమారుడికి ఓ తల్లి తలకొరివి పెట్టిన సంఘటన ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరులో ఆదివారం చోటుచేసుకుంది.

కుమారుడుకి అంత్యక్రియలు నిర్వహిస్తున్న తల్లి మహాలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఇచ్ఛాపురం రూరల్‌, ఏప్రిల్‌ 18: కుమారుడికి ఓ తల్లి తలకొరివి పెట్టిన సంఘటన ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరులో ఆదివారం చోటుచేసుకుంది. డొంకూరులో సూరాడ సురేష్‌ (30) ఆదివారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందాడు. దీంతో తోబు ట్టువులు ఎవరూ లేకపోవడంతో  తల్లి మహాలక్ష్మి తలకొరివి పెట్టాల్సి వచ్చింది.  సురేష్‌కు భార్య నాగవేణి,  ఏడాది  కుమారుడు ఉన్నాడు.

 

Updated Date - 2021-04-19T04:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising