ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అణిచి వేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు

ABN, First Publish Date - 2021-04-12T05:05:06+05:30

అణిచి వేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ న్యూ డెమో క్రసీ నాయకుడు వంకల మాధవరావు తెలిపారు. ఆదివారం రిట్టపాడులో శ్రీకా కుళం సాయుధ పోరాట యోఽధుడు పైల వాసుదేవ రావు వర్ధంతిని పుర స్కరించు కొని ఆయన స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వాసుదేవరావు స్మారక స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజ్రపుకొత్తూరు: అణిచి వేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ న్యూ డెమో క్రసీ నాయకుడు వంకల మాధవరావు తెలిపారు. ఆదివారం రిట్టపాడులో శ్రీకా కుళం సాయుధ పోరాట యోధుడు పైల వాసుదేవ రావు వర్ధంతిని పుర స్కరించు కొని ఆయన స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు బైరి కూర్మా రావు, గొరక బాలకృష్ణ, ఎం.వినోద్‌ పాల్గొన్నారు.  

 


 

Updated Date - 2021-04-12T05:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising