ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదులకు ఆర్థికప్యాకేజీ ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-07-30T05:29:51+05:30

న్యాయవాదులకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ఏపీ బీసీ న్యాయ వాదుల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చౌదరి ల క్ష్మణరావు, ఉపాధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వర రావులు కోరారు.

స్పీకర్‌కు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గుజరాతీపేట: న్యాయవాదులకు ప్రభుత్వం  ఆర్థిక ప్యాకేజీని  ప్రకటించాలని ఏపీ బీసీ న్యాయ వాదుల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చౌదరి ల క్ష్మణరావు, ఉపాధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వర రావులు కోరారు.  గురువారం స్పీకర్‌ తమ్మినేని సీతా రాంను కలిసి వినతిపత్రం అందజేశారు. కొవిడ్‌ కార ణంగా గత రెండేళ్లుగా న్యాయస్థానాల్లో ప్రత్యక్షంగా కేసుల విచారణ జరగడం లేదన్నారు. దీంతో న్యా యవాదులు జీవనోపాధి కోల్పోయారన్నారు. వారిని ఆదుకొనేందుకు ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. 

 

 



Updated Date - 2021-07-30T05:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising