ఈ-క్రాప్ లక్ష్యాన్ని చేరుకోవాలి
ABN, First Publish Date - 2021-06-17T04:54:24+05:30
శక్తి వంచన లేకుండా పనిచేసి ఈ-క్రాప్ లక్ష్యాన్ని చేరుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్. అరుణ్కుమార్ ఆదేశించారు.
కలెక్టరేట్: శక్తి వంచన లేకుండా పనిచేసి ఈ-క్రాప్ లక్ష్యాన్ని చేరుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్. అరుణ్కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాల య సమావేశ మదిరంలో వ్యవసాయ అధికారులతో సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, ఈ క్రాప్ ఖచ్చితంగా అమలు చేసి తీరాలని స్పష్టం చేశారు. ఈ వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఎరువులు, పురుగు మందులను నిల్వ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ సుమిత్ కుమార్, వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీధర్, శాస్త్రవేత్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
111111111111111111111111111111111111111111111111
Updated Date - 2021-06-17T04:54:24+05:30 IST