ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఎంపై ఉపాధ్యాయుల ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-04-11T05:18:52+05:30

దోసరి రామినాయుడువలస మండల పరిషత్‌ ప్రాథమిక ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అల్లాడ సూర్య ప్రసాదరావుపై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎంఈవో రవికి శనివారం ఫిర్యాదు చేశారు.

ఎంఈవోకు ఫిర్యాదు చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌ : దోసరి రామినాయుడువలస మండల పరిషత్‌ ప్రాథమిక ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అల్లాడ సూర్య ప్రసాదరావుపై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు  ఎంఈవో రవికి శనివారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ఉపాధ్యాయులకు అత్యవసర సమయంలో సెలవులు మంజూరు చేయడం లేదని ఉపాధ్యాయులు కె.సూర్యనారాయణ, జి.సీతా రామలింగేశ్వరుడు, ఆర్‌.పద్మావతి, ఎన్‌.ఇందిరా ప్రియదర్శిణి ఫిర్యాదులో పేర్కొన్నారు. మాపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తున్న హెచ్‌ఎంపై విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2021-04-11T05:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising