ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్ర

ABN, First Publish Date - 2021-01-22T05:23:31+05:30

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గురువారం సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని పరిశీలించారు.

నంది విగ్రహాన్ని పరిశీలిస్తున్న మంత్రి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మంత్రి అప్పలరాజు

సంతబొమ్మాళి, జనవరి 21: మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గురువారం సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని పరిశీలించారు.  విలేకరులతో మాట్లాడుతూ.. సీసీ కెమెరాల్లో నంది విగ్రహం టీడీపీ వారు తరలించిన దృశ్యాలు బయటపడిన తరువాత చంద్రబాబు మాటమార్చారన్నారు. ప్రాణ ప్రతిష్థ జరిగిన నంది విగ్రహాన్ని నడిరోడ్డుపై పెట్టి అపచారానికి పూనుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌, నాయకులు సుగ్గు రామిరెడ్డి, పాల వసంతరెడ్డిలు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-01-22T05:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising